నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగుడు బీభత్సం.. గొంతుపై కత్తితో గాటు పెట్టి బంగారంతో పరార్

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (21:36 IST)
నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ జరిగింది. చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ తెనాలి, దుగ్గిరాల వద్దకు రాగానే మహిళా భోగిలోకి ఓ దుండగుడు ఎక్కాడు. వెంటనే కత్తి బయటకు తీయడంతో మహిళా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వారిలో ఓ మహిళా ప్రయాణికురాలి వద్దకు వెళ్లి డబ్బు, బంగారు చైన్ ఇవ్వాలని బెదిరించాడు. 
 
ఆమె నిరాకరించడంతో కత్తితో మెడపై గాటు పెట్టి గాయం చేశాడు. దాంతో ఆమెకు రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆమె మెడలో బంగారు గొలుసు, రూ. 1000 నగదు తీసుకుని బండి నుంచి దూకేసి పారిపోయాడు. బాధితురాలు ఖమ్మంలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments