Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మనం కలుస్తామో లేదో? ప్రియురాలితో కొత్త పెళ్లికొడుకు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:17 IST)
పెళ్ళయి మూడురోజులే అయ్యింది. తన పెళ్ళికి వచ్చిన బంధువుల అమ్మాయిని పెళ్ళి కొడుకు లైన్లో పెట్టాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్ళి తరువాత భార్యతో మూడురోజుల పాటు గడపాల్సిన శోభనాన్ని మరో యువతితోనే అదే పని చేసి అడ్డంగా దొరికిపోయాడు.
 
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌కు మూడురోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్ళయ్యింది. పెళ్ళికి వచ్చిన కర్నూలుకు చెందిన బంధువుల అమ్మాయితో అంతకుముందే సాయిప్రసాద్‌కు పరిచయం ఉండేది.
 
అయితే పెళ్ళయిన వెంటనే ఆమెతో మాటలు కలిపాడు. ఇక మనం కలుస్తామో లేదో నా కోర్కె తీర్చు అంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డాడు. దీనితో యువతి మెత్తబడటంతో అదే అదనుగా ఆమెతో శారీరక సంబంధం పెట్టేసుకున్నాడు. ఇలా మూడురోజుల పాటు గడిపాడు. కొత్త పెళ్ళికొడుకు ఇంట్లో ఉండకుండా ఉదయం అయితే బయటకు వెళ్ళిపోవడం.. బాగా పొద్దుపోయాక ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
 
యువతిని, పెళ్ళికొడుకుని ఫాలో అయ్యారు. దీంతో వారి బండారం బయటపడింది. పెళ్ళికొడుక్కి దేహశుద్ధి చేశారు బంధువులు. పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments