Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మనం కలుస్తామో లేదో? ప్రియురాలితో కొత్త పెళ్లికొడుకు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:17 IST)
పెళ్ళయి మూడురోజులే అయ్యింది. తన పెళ్ళికి వచ్చిన బంధువుల అమ్మాయిని పెళ్ళి కొడుకు లైన్లో పెట్టాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్ళి తరువాత భార్యతో మూడురోజుల పాటు గడపాల్సిన శోభనాన్ని మరో యువతితోనే అదే పని చేసి అడ్డంగా దొరికిపోయాడు.
 
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌కు మూడురోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్ళయ్యింది. పెళ్ళికి వచ్చిన కర్నూలుకు చెందిన బంధువుల అమ్మాయితో అంతకుముందే సాయిప్రసాద్‌కు పరిచయం ఉండేది.
 
అయితే పెళ్ళయిన వెంటనే ఆమెతో మాటలు కలిపాడు. ఇక మనం కలుస్తామో లేదో నా కోర్కె తీర్చు అంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డాడు. దీనితో యువతి మెత్తబడటంతో అదే అదనుగా ఆమెతో శారీరక సంబంధం పెట్టేసుకున్నాడు. ఇలా మూడురోజుల పాటు గడిపాడు. కొత్త పెళ్ళికొడుకు ఇంట్లో ఉండకుండా ఉదయం అయితే బయటకు వెళ్ళిపోవడం.. బాగా పొద్దుపోయాక ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
 
యువతిని, పెళ్ళికొడుకుని ఫాలో అయ్యారు. దీంతో వారి బండారం బయటపడింది. పెళ్ళికొడుక్కి దేహశుద్ధి చేశారు బంధువులు. పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు.

 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments