Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు ఇచ్చాడు, అర్థరాత్రి వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ ఇంటి తలుపులు బాదాడు, ఆ తరువాత?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:23 IST)
క్రిష్ణాజిల్లా ఉయ్యూరు ప్రాంతం. 40 యేళ్ళ మహిళ తన 22యేళ్ళ కూతురితో కలిసి ఉంటోంది. భర్త అనారోగ్యంతో రెండేళ్ళ క్రితం చనిపోయాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో ఇన్నిరోజులు నడుపుకుంటూ వచ్చింది. అయితే కుమార్తె చదువులకు అవసరమైన డబ్బులు గత సంవత్సరం వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకుంది. 
 
సుమారుగా 2 లక్షల రూపాయల వరకు తీసుకుంది. ఎలాంటి ఆస్తులు వడ్డీ వ్యాపారికి తనఖా పెట్టలేదు. వడ్డీ మాత్రం గత ఆరునెలల నుంచి కడుతూ వస్తోంది. అయితే ఈ మధ్య వడ్డీ కట్టడానికి డబ్బులు కూడా లేవు. ఆమె నడుపుతున్న టీ దుకాణం కూడా పూర్తిగా లాక్ డౌన్ వల్ల మూసివేయడం.. అంతకుముందు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనడంతో డబ్బులు కట్టలేకపోయింది.
 
దీంతో వడ్డీ వ్యాపారి ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టడం.. డబ్బులు అడగడం.. ఇదే పనిగా పెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి బాధ భరించలేక ఇంట్లో ఉన్న కుమార్తెను తన స్నేహితురాలి ఇంటికి పంపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వడ్డీ వ్యాపారి అధికార పార్టీకి చెందిన నాయకుడి తమ్ముడి కావడంతో పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments