Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ఇంట్లోకి వెళ్ళి ప్రియుడి ఆత్మహత్య.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:13 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కురబలకోట మండలం అంగళ్ళు పంచాయతీ చింతయ్యగారికోటకు చెందిన సుధాకర్ కుమారుడు శశికుమార్ కమతం పల్లెకు చెందిన ఓ బాలిక యేడాదిగా ప్రేమించుకుంటున్నారు. విషయం కాస్తా బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో ఆరు నెలలుగా బాలిక శశికుమార్‌తో మాట్లాడడం లేదు. అయినా ఇంటి వద్దకు వచ్చి వెళుతుండేవాడు సుధాకర్. 
 
అయితే తమ గ్రామంలో జరిగే తిరునాళ్ళకు తీసుకెళదామని బాలిక ఇంటికి వచ్చాడు శశికుమార్. అయితే బాలిక తాను రానని వంట గదిలోకి వెళ్ళి పాత్రలు కడుక్కుంటోంది. దీంతో శశికుమార్ బాలిక బెడ్రూంలోకి వెళ్ళి ఆమె చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
దీన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబీకులు మాత్రం బాలిక తల్లిదండ్రులే శశికుమార్‌ను చంపేశారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments