Webdunia - Bharat's app for daily news and videos

Install App

105 యేళ్ళ బామ్మ ఓటేసింది.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:04 IST)
ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఎన్నికలు వస్తుందంటే చాలు అధికారులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్న నేపథ్యంలో ఒక శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
జార్ఖండ్ రాష్ట్రం పూజారిబాగ్ నియోజకవర్గంలో 105 యేళ్ళ వయస్సు ఉన్న వృద్ధురాలిని ఆమె కుమారుడు భుజాన వేసుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని సిరా గుర్తును చూపించారు. నేడు దేశవ్యాప్తంగా యుపీ, మధ్యప్రదేశ్, జమ్ము, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలో 51 లోక్ సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments