Webdunia - Bharat's app for daily news and videos

Install App

105 యేళ్ళ బామ్మ ఓటేసింది.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:04 IST)
ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఎన్నికలు వస్తుందంటే చాలు అధికారులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్న నేపథ్యంలో ఒక శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
జార్ఖండ్ రాష్ట్రం పూజారిబాగ్ నియోజకవర్గంలో 105 యేళ్ళ వయస్సు ఉన్న వృద్ధురాలిని ఆమె కుమారుడు భుజాన వేసుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని సిరా గుర్తును చూపించారు. నేడు దేశవ్యాప్తంగా యుపీ, మధ్యప్రదేశ్, జమ్ము, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలో 51 లోక్ సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments