Webdunia - Bharat's app for daily news and videos

Install App

105 యేళ్ళ బామ్మ ఓటేసింది.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:04 IST)
ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఎన్నికలు వస్తుందంటే చాలు అధికారులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్న నేపథ్యంలో ఒక శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
జార్ఖండ్ రాష్ట్రం పూజారిబాగ్ నియోజకవర్గంలో 105 యేళ్ళ వయస్సు ఉన్న వృద్ధురాలిని ఆమె కుమారుడు భుజాన వేసుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని సిరా గుర్తును చూపించారు. నేడు దేశవ్యాప్తంగా యుపీ, మధ్యప్రదేశ్, జమ్ము, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలో 51 లోక్ సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments