Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో ఓ తండ్రి కన్నకూతురునే హతమార్చాడు. పెద్దల్ని కాదని ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాళెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఒంగోలులో డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి అనే అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 
 
కూతురు వైష్ణవి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. కన్నకూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి గొంతునులిమి హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments