Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకున్న యువతి, ముగ్గురు యువకులకు వాట్సాప్ పంపి?

Webdunia
శనివారం, 11 జులై 2020 (22:43 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు మానసికంగా హింసిస్తున్నారంటూ ఒక యువతి సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
భక్తవత్సల నగర్‌లో రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి తన ముగ్గురి స్నేహితులు.. యువకులకు ఆ వీడియోను వాట్సాప్ ద్వారా పంపింది. మీ వల్లే చనిపోతున్నానంటూ ఆ వీడియోలో స్పష్టంగా చెప్పింది. 
 
రమ్య స్థానికంగా నెల్లూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. తనకు దగ్గరగా ఉన్న స్నేహితులు తనను మోసం చేయడం.. మానసికంగా హింసించడంతో తట్టుకోలేని రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సుసైడ్ లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments