ఆకాశంలో అద్భుతం, భూమి వైపుగా కొత్త తోకచుక్క

Webdunia
శనివారం, 11 జులై 2020 (21:09 IST)
తోకచుక్క- ఫోటో కర్టెసీ నాసా
సౌరకుటుంబంలోని గ్రహాలలో భూమి ఒకటి, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడో గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువులలో జీవం ఉన్నది భూమి ఒక్కటే. అయితే ఈ భూమి చుట్టూ ప్రతి నిత్యం తోకచుక్కలూ, గ్రహ శకలాలు తిరుగుతూనే  ఉంటాయి. వాటిలో 95 శాతం మన కళ్లకు కనిపించవు.
 
అలాంటి తోకచుక్కలలో ఈమధ్య కనిపెట్టిన నియోవైజ్ తోకచుక్క మాత్రము ఇప్పుడు భూమికి దగ్గర నుండి వెళ్ళబోతూ మన కంటికి కనిపించనుంది. అయితే ఈ తోకచుక్క ఈ మధ్యకాలంలో బుధగ్రహ కక్ష్యను దాటింది. అంతేకాదు ఈ తోకచుక్క జూలై రెండో వారంలో భూమిపై నుండి వెళ్ళనుంది.
 
అలా వెళ్లినప్పుడు అది మన కంటికి కనబడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, అది భూమిపై నుండి ప్రయాణంచేటప్పుడు దాని తోకను మనం చూడవచ్చునని తెలిపారు. అయితే ఈ తోకచుక్కను అధికారికంగా సి-2020ఎఫ్3 అని పిలుస్తారు. దీనిని నియోవైజ్ శాటిలైట్ కనిపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణుకా చౌదరి

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

పురాతన చర్చి నేపథ్యంగా టొవినో థామస్ మూవీ పళ్లిచట్టంబి టీజర్

SaiTej: సంబరాల ఏటిగట్టు నుంచి బ్రిటిషర్ గా శ్రీకాంత్ స్పెషల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments