పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడుపై కేసు

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (20:05 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. 
 
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరును విమర్శిస్తూ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ ఘటనకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments