Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నుంచి కోలుకున్న 85 యేళ్ళ భామ ... కానీ, ఆమె కుమారుడు...

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (17:27 IST)
అనంతపురం జిల్లాలో హిందూపురంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ బారిన 85 యేళ్ళ వృద్ధురాలు తిరిగి కోలుకున్నారు. కానీ, ఈ వైరస్ బారినపడిన ఆమె కుమారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ఇంటి విషాదంతో నెలకొంది. 
 
హిందూపురంకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతని ద్వారా అతని అమ్మకు కూడా ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరిని అనంతపురం కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, పూర్తి చికిత్స తర్వాత 85 యేళ్ళ వృద్ధురాలి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కానీ, ఆ వృద్ధురాలి కుమారుడు మాత్రం ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై వారికి చికిత్స చేసిన వైద్యుడు స్పందిస్తూ, కరోనా వైరస్ బారినపడిన వృద్ధులు కోలుకోవడం అరుదైన విషయమని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments