Webdunia - Bharat's app for daily news and videos

Install App

83 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

సెల్వి
మంగళవారం, 27 ఆగస్టు 2024 (11:21 IST)
సోమవారం అర్థరాత్రి మునిపల్లి మండలం కమ్‌కోల్‌ టోల్‌ప్లాజా వద్ద ఎన్‌హెచ్‌-65పై కర్ణాటక వైపు కారులో తరలిస్తున్న 83 కిలోల గంజాయిని సనాగరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టుకున్నారు.
 
పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. నిందితుడు 83.4 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. 
 
కారు సీట్ల కింది భాగంలో ఓ ప్రత్యేక పెట్టె ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచి తీసుకెళుతున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఆ వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments