Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం...

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:20 IST)
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికకు అత్యాచారం ఆశ చూపి ఓ కామాంధుడు రేప్‌ చేశాడు. ఈ దారుణం తాజాగా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తారకరామ నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటిపట్టునే ఆడుకుంటూ ఉన్నది. ఆ చిన్నారిపై కన్నేసిన జగన్నాథం అనే ఓ కామాంధుడు.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో చాక్లెట్ ఇస్తాడని ఆశపడిన ఆ చిన్నారి ఇంట్లోకి వెళ్లింది. అంతే... ఆమె నోరును బలవంతంగా నొక్కిపెట్టి... చిన్నారి అని కూడా చూడకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
అప్పుడే ఆ బాలిక తల్లి అటువైపుగా వెలుతున్నప్పుడు బాలిక ఏడుపు శబ్ధం వినిపించింది. ఇక తల్లి లోపలికి వెళదామని తలుపు కొడితే తెరవడం లేదు. స్థానికుల సహాయంతో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే లోపే వెనుక ద్వారం నుంచి నిందితుడు పారిపోయాడు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంత నిందితుడైప పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments