Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 70 శాతం ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు : కేఏ పాల్

Webdunia
గురువారం, 4 మే 2023 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల్లో 70 శాతం మంది తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ప్రస్తుత వైకాపా పాలనలో ఆదాయం పెరగలేదుగానీ అప్పులు బాగా పెరిగిపోయాయని అన్నారు. మంత్రి బొత్సకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని తెలిపారు. అందువల్ల ఆయన ఆస్తులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితో ఏపీని ముంగేస్తాడని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని ఆయన ప్రశ్నించారు. త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తానని చెప్పారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. వైకాపాలోని అవినీతిపరులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments