మంగళగిరి కృష్ణాయపాలెంలో పేకాటరాయుళ్ల అరెస్ట్

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:18 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పరిధిలోని కృష్ణాయపాలెంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం స్పెషల్ బ్రాంచ్, మంగళగిరి రూరల్ ఎస్.ఐ లోకేష్, సిబ్బంది దాడులు నిర్వహించారు.


ఈ దాడుల్లో ఆవుల శ్రీనివాసరావు నివాసంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ. 41,620 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments