Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి కృష్ణాయపాలెంలో పేకాటరాయుళ్ల అరెస్ట్

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:18 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పరిధిలోని కృష్ణాయపాలెంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం స్పెషల్ బ్రాంచ్, మంగళగిరి రూరల్ ఎస్.ఐ లోకేష్, సిబ్బంది దాడులు నిర్వహించారు.


ఈ దాడుల్లో ఆవుల శ్రీనివాసరావు నివాసంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ. 41,620 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పిన టాలీవుడ్ మన్మథుడు!! (Video)

కూటమి విజయంతో పవన్ ఫ్యాన్స్ అంతా అదో రకమైన ఆనందంలో ఉన్నాం : నిర్మాత టీజీ విశ్వప్రసాద్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments