Webdunia - Bharat's app for daily news and videos

Install App

576వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:01 IST)
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం గురువారంతో 576వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్‌, హైకోర్టు, పరిపాలనా భవనాలు ఉన్న ప్రాంతమే రాష్ట్ర రాజధాని అని తెలిపారు.

అమరావతి రాజధాని కూడా అలాగే ఏర్పాటైందన్నారు. దీనిని మార్చడానికి సీఎం జగన్‌కి ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేయటం కోసమే మూడు రాజధానులు అని చెప్పారు. విశాఖ, కర్నూలును రాజధానిగా చేయమని ఐదు కోట్లమందిలో ఒక్కరైనా అడిగారా.. అని ప్రశ్నించారు.

భూములు ఇచ్చిన వారిని రోడ్డుపాలు చేసిన ప్రస్తుత పాలకులపై మోసం కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు, అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments