Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం కిమ్స్ వైద్య కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:52 IST)
కోనసీమ జిల్లా అమలాపురంలో పరిధిలో ఉన్న కిమ్స్ వైద్య కాలేజీలో గురువారం ఫుడ్‌ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. వైద్య కాలేజీకి అనుబంధంగా ఉండే నర్సింగ్ కాలేజీ కూడా కొనసాగుతోంది. ఈ నర్సింగ్ కాలేజీకి చెందిన హాస్టల్‌కు చెందిన విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
బీఎస్సీ ద్వితీయ సంవత్సలం చదువుతున్న విద్యార్థినిలు చేసిన భోజనం విషపూరితమని తేలింది. దీంతో 50 మంది వరకు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకేసారి 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కాలేజీ యాజమాన్యం ఆందోళనకు గురైంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments