Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరంలో దొంగల చేతివాటం : 5 కేజీల బంగారం చోరీ

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:10 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. స్థానికంగా ఉండే రవి జ్యూవెలరీ షాపులో 5 కేజీల బంగారాన్ని చోరీ చేశారు. దుండగులు దుకాణం పైకప్పును తొలగించి షాపులోకి ప్రవేశించి మొత్తం 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. 
 
దుకాణం యజమాని బుధవారం ఉదయం షాను తెరిచి చూడగా, అల్మారాల్లోని పెట్టెలు ఖాళీగా కనిపించాయి. దీంతో లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరిస్తున్నారు. 
 
చోరీ జరిగిన ప్రాంతాన్ని విజయనగరం జిల్లా డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాస రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలను మరోవైపునకు తిప్పి, బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారుల సేకరించే పనిలో నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments