Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీలో 5 కిలోల బంగారు వజ్రం కానుక

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:39 IST)
తిరుమల శ్రీవారికి నిత్యం కోట్ల విలువచేసే కానుకలు వచ్చే సంగతి తెలిసిందే. హుండీలో నగదుతో పాటు బంగారు నగలు, వజ్రాలు సైతం సమర్పిస్తారు. ఈరోజు ఓ అజ్ఞాత భక్తుడు ఐదు కిలోల బంగారు వజ్రాల కిరీటాన్ని సమర్పించారని దేవస్థానం అధికారులు తెలిపారు.
 
శ్రీవారి ప్రత్యేక దర్శనాల్లో నేడు, రేపు అదనపు కోటా
ప్రతినెలా వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటాను ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పాటు చేశారు. మంగళవారం వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీచేయనున్నారు.

వీటిని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు. అలాగే బుధవారం 5ఏళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments