Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి(వీడియో)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (19:41 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా నెల్లూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments