Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి(వీడియో)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (19:41 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా నెల్లూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments