Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో డబుల్ సెంచరీ కొట్టిన కరోనా కేసులు... నెల్లూరులో అత్యధికం

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సంఖ్య డబుల్ సెంచరీ దాటిది. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు శునివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 34 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 226కి పెరిగింది. 
 
గత 12 గంటల్లో ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 34, గుంటూరులో 30, కృష్ణాలో 28 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా ఈ కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 
 
అనంతపూరంలో 3, చిత్తూరులో 17, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 30, కడపలో 23, కర్నూలులో 27, నెల్లూరులో 34, ప్రకాశంలో 23, విశాఖపట్టణంలో 15, వెస్ట్ గోదావరిలో 15 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాదు. రాష్ట్రంలో ఈ రెండు జిల్లాలు మాత్రమే కరోనా రహిత జిల్లాలుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments