Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ మీట్‌కెళ్లి అంటించుకున్నాడు.. ఇంటికొచ్చి 46 మందికి అంటించాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:45 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లి కరోనా వైరస్ బారినపడ్డాడు. అతను ఇంటికొచ్చి, ఆ కుటుంబంలోని 46 మందికి ఈ వైరస్ అంటించాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయడగూడలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ మీట ద్వారా సంక్రమించినట్టు తేలింది. అందుకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తాజాగా నారాయణగూడ పార్ధాగేట్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ మర్కజ్ సమ్మేళనానికి వెళ్లారు. వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా, వారిలో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మిగిలిన ఐదుగురి పరీక్షా ఫలితాలు రావాల్సివుంది. 
 
అయితే, ఈ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబంలోని 46 మందితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ 46 మంది కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, ఈ 46 మంది ఎవరినైనా కలిశారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments