రైతన్నకు భరోసా అన్నదాత : యేడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం : చంద్రబాబు

Webdunia
సోమవారం, 29 మే 2023 (13:21 IST)
రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మహానేత ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రైతన్నకు భరోసా 'అన్నదాత' అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థికసాయం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 
 
'కరోనా సమయం అంటే అన్నపూర్ణ అలాంటి రాష్ట్రాన్ని అన్నదాత తను అప్పుల పాలు చేసి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తెచ్చింది. తెదేపా అధికారంలోకి వచ్చాక అన్నదాతను ఆదుకుంటాను' అని చంద్రబాబు తెలిపారు. 
 
'ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆ సమయంలో మిగతావారిలా రైతు కూడా ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు మనకు తిండి ఉండేదా? దేశంలో ఎవరూ తిండి లేకుండా బాధ పడకూడదని వ్యవసాయం చేసిన అన్నదాత కష్టాల్లో ఉన్నాడు. 
 
ఒకప్పుడు ఏపీ ఇస్లాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతుల ఆత్మహత్యల్ని నివారించడానికి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం' అని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments