Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 నుంచి ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:44 IST)
ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు ఒకటో తేది నుంచి నిర్వహించనున్నారు. ఆగస్టు 6వ తేదీ దాకా జరిగే ఈ పరీక్షలకు ఈ నెల 28వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు. 
 
10 నుంచి ఎల్‌ఎల్‌బీ పరీక్షలు
ఎస్వీయూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 10 నుంచి 20వ తేది వరకు ఎల్‌ఎల్‌బీ 6, 10వ సెమిస్టర్లు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25వ తేదీ చివరి గడువు. ఆగస్టు ఒకటి నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments