Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నుంచి టీటీడీ అగరబత్తుల అమ్మకం

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:31 IST)
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగరబత్తులను ఆగస్టు 15 నుంచి అమ్మకాలు ప్రారంభించాలని ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ టీటీడీ నుంచి ముడిసరుకు, తయారీ ఖర్చు మాత్రం తీసుకుని అగరబత్తులను తయారు చేసిస్తుందన్నారు. వీటికి ధర నిర్ణయించి మొదట తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించాలన్నారు.

ఆ తర్వాత మరిన్ని చోట్లకు విస్తరించాలన్నారు. పంచగవ్యతో తయారు చేస్తున్న 15 రకాల ఉత్పత్తులపై ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలో విడుదల చేయాలన్నారు.

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఆధునికీకరించేందుకు అవసరమైన యంత్రాల టెండర్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.   

ఇప్పటి వరకు 115 ఉత్పత్తులకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు ఉన్నాయని, మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్సు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments