తల్లిదండ్రులతో గొడవపడి బయటికి వచ్చేసింది.. ఆ బాలికపై ఐదుగురు, 5రోజులు..

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:12 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురి దుండగులతో కూడిన ఓ బృందం.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులో కొన్ని నెలల పాటు చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా చెన్నై, పురసైవాక్కం ప్రాంతంలో 16ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. పుళియంతోపుకు చెందిన 16 ఏళ్ల బాలిక.. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటిని వదిలి బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూలై మూడో తేదీ ఇంటి నుంచి బయటపడిన ఆ బాలికను ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తామనని తీసుకెళ్లింది. ఇలా ఆ బాలికను పురసైవాక్కంలోని నిషా అనే ఓ మహిళ ఇంట్లో నిర్భంధించారు. ఆపై ఐదుగురు దుండగులు బాలికపై ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
లైంగికంగా చిత్ర హింసలకు గురిచేశారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. దీంతో షాకైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబీనా, నిషా, ముబీనా అనే ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద విచారణ జరిపిన పోలీసులు 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం