Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది పరీక్షా ప్రశ్నపత్రాల లీక్ కారణం తెదేపానే : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి ప్రతి రోజూ ప్రశ్నపత్రం లీక్ అవుతుంది. అలాగే, పరీక్షా హాలులో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, టెన్త్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ కావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ వారేనంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 
 
గురువారం తిరుపతి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మూడేళ్లలో మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తే చంద్రబాబు సిండికేట్‌కు కడుపుమంటగా ఉంది. టెన్త్‌ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి చెందిన స్కూళ్లు ఉన్నాయి. రెండు నారాయణ స్కూళ్లు, మూడు చైతన్య స్కూళ్లలో ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి అని ఆరోపించారు. 
 
‘విజయవాడ, గుంటూరు, విశాఖల్లో అత్యాచారాలు జరిగాయని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. యాగీ చేస్తున్నారు. అయితే... నిందితులంతా టీడీపీకి చెందిన వారే అని తేల్చేశారు. తిరుపతి వేదికగా వెంకటేశ్వరస్వామిని వేడుకోవాల్సి వస్తోంది! దేవుడా... నా రాష్ట్రాన్ని దుష్టచతుష్టయం నుంచి రక్షించు అంటూ ఏడుకొండల వాడిని క్రైస్తవ మత నియమాలను పాటించే సీఎం జగన్ తలచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments