పవన్ కళ్యాణ్‌ను సిఎం ఎందుకు చేయాలో తెలుసా?: హైపర్ ఆది

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:20 IST)
తిరుపతిలోని తారకరామ స్టేడియం జనసేన - బిఎస్పీ ఎన్నికల యుద్థభేరిలో హైపర్ ఆది ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మార్పు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన జనసేనాని జనానికి అవసరమన్నారు.
 
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకండని, జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రధాన పార్టీలు డబ్బులు చల్లుతున్నాయన్నారు. ఉచిత విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి, రైతుల కష్టాలు తీరాలంటే జనసేన పార్టీని గెలిపించాలని,సేవ చేయడానికి అధికారం అవసరం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు పోలికే లేదని, పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీలు కాదు సిఎంను చేయాలన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవటం కాదు గెలవటం ముఖ్యమన్నారు. 
 
ఓట్ ఫర్ గ్లాస్ నాట్ ఫర్ క్యాష్ అని, నాలుగుసార్లు సిఎంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మాయావతి అన్నారు. దళిత జ్యోతి మాయావతి కాళ్ళకు పవన్ కళ్యాణ్ దణ్ణం పెడితే తప్పేమీ లేదన్నారు. ఒక్క ఛాన్సు పవన్ కళ్యాణ్‌కు ఇవ్వండని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments