Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను సిఎం ఎందుకు చేయాలో తెలుసా?: హైపర్ ఆది

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:20 IST)
తిరుపతిలోని తారకరామ స్టేడియం జనసేన - బిఎస్పీ ఎన్నికల యుద్థభేరిలో హైపర్ ఆది ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మార్పు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన జనసేనాని జనానికి అవసరమన్నారు.
 
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకండని, జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రధాన పార్టీలు డబ్బులు చల్లుతున్నాయన్నారు. ఉచిత విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి, రైతుల కష్టాలు తీరాలంటే జనసేన పార్టీని గెలిపించాలని,సేవ చేయడానికి అధికారం అవసరం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు పోలికే లేదని, పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీలు కాదు సిఎంను చేయాలన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవటం కాదు గెలవటం ముఖ్యమన్నారు. 
 
ఓట్ ఫర్ గ్లాస్ నాట్ ఫర్ క్యాష్ అని, నాలుగుసార్లు సిఎంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మాయావతి అన్నారు. దళిత జ్యోతి మాయావతి కాళ్ళకు పవన్ కళ్యాణ్ దణ్ణం పెడితే తప్పేమీ లేదన్నారు. ఒక్క ఛాన్సు పవన్ కళ్యాణ్‌కు ఇవ్వండని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments