Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రపై దండయాత్ర చేస్తున్న కాలకేయుడు.. తస్మాత్ జాగ్రత్త : నారా లోకేష్

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:53 IST)
తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని భల్లాల దేవుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్చడంపై టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేనా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాలకేయుడుతో పోల్చారు. గుజరాత్‌లో నరమేధం చేసిన నరేంద్ర మోడీ భల్లాల దేవుడికి సరిగ్గా సరిపోతారని అన్నారు. 
 
ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆరోపించారు. అలాంటి మోడీ... నవ్యాంధ్రపై కాలకేయుడులా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న చంద్రబాబు నాయుడు ఓ బాహుబలి లాంటివారని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments