Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వక్కర్లేదు... కె.ఎ. పాల్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:23 IST)
ఏపీ ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే వున్నది. ఈ నేపధ్యంలో రాజకీయ నాయకులు తమ మాటలకు మరింత పదునుపెట్టేశారు. ముఖ్యంగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికల పర్యటనలో వున్న ఆయన మాట్లాడుతూ... '' జయమ్ము నిశ్చయమ్మురా భయంబు లేదురా... ఏంటి రెస్పాన్సు. నేను ఎక్కడికెళ్లినా జనం ప్రజాశాంతి పార్టీకే ఓటు వేస్తామని చెపుతున్నారు.
 
ఇతర పార్టీల మాదిరిగా రోడ్ షోలు చేసేటప్పుడు సభకు వచ్చేవారికి నిలబడటానికి వెయ్యి రూపాయిలు, కూర్చోవడానికి రూ. 2 వేలు, పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వాల్సిన పనిలేదు. నరసాపురంలో ర్యాలీ చేయబోతున్నా. నాకు గ్లాసు పగిలిపోయిందని చెప్పాల్సిన పనిలేదు. చైన్ ఊడిపోయిందని చెప్పాల్సినవసరంలేదు.
 
మా పార్టీకి బూత్ కమిటీలు కూడా లేవు. అసలు రేపటి పర్యటన షెడ్యూల్ ఏమిటో నాకు తెలియదు. మీరు ఏ జెండాలు మోసినా హెలికాప్టర్ గుర్తుపైనే గుద్దండి. జగన్-బాబు-పవన్‌లకు ఏ గతీ లేదు. వాళ్లు మా గుర్తు హెలికాప్టర్లోనే ఎక్కి తిరుగుతున్నారు. నాకు అధికారం ఇస్తే ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేసి చూపిస్తా'' అంటూ చిటికెలు వేసి చెపుతున్నారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments