పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వక్కర్లేదు... కె.ఎ. పాల్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:23 IST)
ఏపీ ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే వున్నది. ఈ నేపధ్యంలో రాజకీయ నాయకులు తమ మాటలకు మరింత పదునుపెట్టేశారు. ముఖ్యంగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికల పర్యటనలో వున్న ఆయన మాట్లాడుతూ... '' జయమ్ము నిశ్చయమ్మురా భయంబు లేదురా... ఏంటి రెస్పాన్సు. నేను ఎక్కడికెళ్లినా జనం ప్రజాశాంతి పార్టీకే ఓటు వేస్తామని చెపుతున్నారు.
 
ఇతర పార్టీల మాదిరిగా రోడ్ షోలు చేసేటప్పుడు సభకు వచ్చేవారికి నిలబడటానికి వెయ్యి రూపాయిలు, కూర్చోవడానికి రూ. 2 వేలు, పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వాల్సిన పనిలేదు. నరసాపురంలో ర్యాలీ చేయబోతున్నా. నాకు గ్లాసు పగిలిపోయిందని చెప్పాల్సిన పనిలేదు. చైన్ ఊడిపోయిందని చెప్పాల్సినవసరంలేదు.
 
మా పార్టీకి బూత్ కమిటీలు కూడా లేవు. అసలు రేపటి పర్యటన షెడ్యూల్ ఏమిటో నాకు తెలియదు. మీరు ఏ జెండాలు మోసినా హెలికాప్టర్ గుర్తుపైనే గుద్దండి. జగన్-బాబు-పవన్‌లకు ఏ గతీ లేదు. వాళ్లు మా గుర్తు హెలికాప్టర్లోనే ఎక్కి తిరుగుతున్నారు. నాకు అధికారం ఇస్తే ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేసి చూపిస్తా'' అంటూ చిటికెలు వేసి చెపుతున్నారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments