Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. మరోసారి బూతు పురాణం మొదలెట్టిన జెసీ

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:38 IST)
కోపమొస్తే తనా, మనా బేధం లేదు. ఎవరైనా సరే చెడామడా తిట్టేయ్యాల్సిందే... అది అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి నైజం. ఇప్పటివరకు ఎంతోమంది టార్గెట్ చేస్తూ తిడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే జెసి దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి పనే చేశారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ నేతలనే బూతులు తిట్టారు. 
 
అనంతపురం జిల్లా పుట్టూరు ప్రాంతంలో సింగనమల టిడిపి అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో టిడిపి అభ్యర్థి అడ్డుపడ్డారు. దీంతో జె.సికి చిర్రెత్తుకొచ్చింది. రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. నన్నే ఆపుతావా.. ఖబడ్డార్.. దిగి పోరా.. ఇక్కడ ఉండొద్దు అంటూ టిడిపి నేతపైనే కేకలు వేశారు. దీంతో అక్కడున్న టిడిపి నాయకులు, కార్యకర్తలందరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments