Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షీణించిన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (11:18 IST)
ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన షుగర్, బీపీ లెవల్స్ పడిపోయినట్టు ఈ ఉదయం పరీక్షలు జరిపిన వైద్యులు ధ్రువీకరించారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments