Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది రాజకీయ స‌భ కాదు... ద‌గాప‌డ్డ రైతుల స‌భ‌!

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:12 IST)
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తోన్నసభకు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు హాజ‌రై, ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. రైతుల ప‌క్షాన ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లో త‌న‌దైన శైలిలో మాట్లాడారు. 
 
 
ఇది దగా పడ్డ రైతుల సభే కానీ, రాజకీయ సభ కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు రఘురామ హాజరయ్యారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నఎంపీ రఘురామకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. రైతులకు మద్దతు కోసం అన్ని వర్గాలు తరలివస్తున్నాయన్నారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని, అమరావతే శాశ్వతం అని రఘురామ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments