Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (07:11 IST)
విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ఖాయమని, ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా ఆగదని ఆయన అన్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా విశాఖకు పరిపాలన రాజధానిని అడ్డుకోలేరన్నారు. 
 
ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, విశాఖకు ఏపీ పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఈ విషయంలో ఎవరు ఆపినా విశాఖకు పరిపాలన రాజధాని ఆగదన్నారు. 
 
ఇకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments