Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత భవనంలో ప్రభుత్వ ఆఫీసులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన కోడెల : విజయసాయిరెడ్డి

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (12:46 IST)
మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ పదవికి కోడెల కళంకం తెచ్చారని మండిపడ్డారు. తన సొంత భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను నెలకొల్పి అద్దె రూపంలో కోట్లాది రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ప్రజాధనం దోపీడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఫార్మసీ కౌన్సిల్ వంటి కార్యాలయాలను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు. చదరపు అడుగుకు రూ.16 అద్దె అయితే, పైరవీ చేసుకుని రూ.25 వేలు తీసుకున్నారు. ఇలా రూ.4.50 కోట్లకు పైగానే ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments