Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముందస్తు ఎన్నికలు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నారు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ సీపీ ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి వచ్చే 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుంది. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
దీనిపై వైకాపాకు చెందిన రాజంపేట లోక్‌సభ సభ్యుడు మిథున్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిందని, అలాగే, 2024లో జరిగే ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని తెలిపారు. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో వైకాపా నేతలు చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments