Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముందస్తు ఎన్నికలు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నారు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ సీపీ ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి వచ్చే 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుంది. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
దీనిపై వైకాపాకు చెందిన రాజంపేట లోక్‌సభ సభ్యుడు మిథున్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిందని, అలాగే, 2024లో జరిగే ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని తెలిపారు. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో వైకాపా నేతలు చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments