Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంకుశం' చిత్రంలో రామిరెడ్డికి పట్టిన గతే - అచ్చెన్నాయుడికి వైకాపా ఎమ్మెల్సీ వార్నింగ్

Webdunia
సోమవారం, 30 మే 2022 (15:57 IST)
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంకుశం చిత్రంలో విలన్ రామిరెడ్డిని కొట్టుకుంటూ నడిరోడ్డుపై తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తానంటూ హెచ్చరించారు. 
 
ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో సీఎం జగన్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందించారు. 
 
జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్టు కొడుతూ రోడ్డుపై తీసుకెళతామని ఘాటుగా హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడు అంతు చూస్తామని, ఇదే తన ఆశయమని దువ్వాడ శ్రీనివాస్ శపథం చేశారు. 
 
సీఎం జగన్ కోసం ఏమైనా చేస్తానని, చివరకు ఆత్మాహుతి దళంగా కూడా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశలేని వ్యక్తినని, టీడీపీ నేతలు ఈ విషయాన్ని గమనించి నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments