Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:18 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వైకాపా ఎమ్మల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నమూశారు. కాలేయ, ఊపిరితిత్తుల సమస్య, దగ్గుతూ బాధపడుతూ వచ్చిన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 46 యేళ్లకే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబం బోరున విలపిస్తుంది. వైకాపా శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
 
ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. ఈయన దివంగత చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో చల్లా భగీరథ రెడ్డికి ఆ టిక్కెట్ ఇచ్చారు. ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసారు. 2019 తండ్రి మరణంతో వైకాపాలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి మరణానంతరం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments