Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:18 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వైకాపా ఎమ్మల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నమూశారు. కాలేయ, ఊపిరితిత్తుల సమస్య, దగ్గుతూ బాధపడుతూ వచ్చిన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 46 యేళ్లకే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబం బోరున విలపిస్తుంది. వైకాపా శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
 
ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. ఈయన దివంగత చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో చల్లా భగీరథ రెడ్డికి ఆ టిక్కెట్ ఇచ్చారు. ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసారు. 2019 తండ్రి మరణంతో వైకాపాలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి మరణానంతరం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments