Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి వెళితే.... ఏ ఎమ్మెల్యే ఏ పార్టీవారో తెలియడంలేదు (వీడియో)

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భం

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:32 IST)
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారో అర్థంకానట్లుగా పరిస్థితి తయారైందన్నారు. వైసీపికి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. రోజా మాటల్లోనే..... వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments