Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి వెళితే.... ఏ ఎమ్మెల్యే ఏ పార్టీవారో తెలియడంలేదు (వీడియో)

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భం

YSRCP
Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:32 IST)
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారో అర్థంకానట్లుగా పరిస్థితి తయారైందన్నారు. వైసీపికి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. రోజా మాటల్లోనే..... వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments