Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి రచ్చ చేస్తారా.. బుద్ధుందా... సిగ్గుందా? ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (19:22 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా అనేక ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని వరద ముంపు బాధితులు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు కోవూరు అధికార వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురువారం పలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన వరద బాధితులపై రెచ్చిపోయారు. పిచ్చి మందు తాగేసి మీ ఇష్టంవచ్చినట్టు రచ్చ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క జిల్లా మంత్రి మన వద్దకు వస్తే డౌన్ డౌన్ అంటారా నిలదీశారు. బుద్ధివుందా.. సిగ్గుందా అంటూ ఫైర్ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిని చూపిద్దామని ఇక్కడకు తీసుకొస్తే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా? అరిచినంత మాత్రాన ఏమొస్తుంది అంటూ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments