Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి రచ్చ చేస్తారా.. బుద్ధుందా... సిగ్గుందా? ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (19:22 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా అనేక ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని వరద ముంపు బాధితులు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు కోవూరు అధికార వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురువారం పలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన వరద బాధితులపై రెచ్చిపోయారు. పిచ్చి మందు తాగేసి మీ ఇష్టంవచ్చినట్టు రచ్చ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క జిల్లా మంత్రి మన వద్దకు వస్తే డౌన్ డౌన్ అంటారా నిలదీశారు. బుద్ధివుందా.. సిగ్గుందా అంటూ ఫైర్ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిని చూపిద్దామని ఇక్కడకు తీసుకొస్తే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా? అరిచినంత మాత్రాన ఏమొస్తుంది అంటూ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments