Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లకు అంత పవర్ ఇచ్చారు.. ప్రజలు మా దగ్గరికి ఎలా వస్తారు?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:27 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై కర్నూలు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 
 
మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో గురువారం నిర్వహించిన వాలంటీర్‌ సత్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు రావడం మానేశారని చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ సీఎం జగన్ వాలంటీర్లకు ఇచ్చారని మండిపడ్డారు. చివరకు ఎమ్మెల్యే వద్దకు కూడా ప్రజలు రావడం లేదని చెప్పుకొచ్చారు. 
 
రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments