Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. సమస్యలన్నీ మటాషవుతాయ్: బొత్స

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (14:33 IST)
పీఆర్సీ సమస్య శనివారం జరిగే మంత్రుల కమిటీ చర్చలతో పరిష్కారం అయ్యేలా వుంది. ఇందుకు కారణం వైకాపా మంత్రులు ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించడమే. 
 
తాజాగా మంత్రి బొత్స, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 
 
ఇప్పటికే ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయని.. నేటి భేటీతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు బొత్స. ఐఆర్‌పై స్పష్టత ఇచ్చాం. ప్రభుత్వంపై 6వేల కోట్ల భారం పడొచ్చు. మిగిలినవన్నీ చిన్న చిన్న సమస్యలే. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments