Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి రాధా? జగన్ రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా..?

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:29 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసీపీలోనే ఉండిపోయింది. 
 
విజయవాడ నగర వాసుల కళ అయిన కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో రాధా పార్టీ మారిపోయారు. జగన్ రాముడైతే నేను లక్ష్మణుడులా ఉన్నానని రాధా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.
 
అయితే జగన్ ఎప్పుడు రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంగవీటి రంగా కాంబినేషన్ ఇప్పుడు జగన్ రాధాలా మాదిరిగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే పార్టీ నుండి వెళ్ళిపోయినా రాధ మళ్ళీ తిరిగి తన సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 
 
తన అన్నయ్య జగన్‌కు ఎలాగైన ఒప్పించి వైసీపీలోకి వెళ్ళిపోతారు అని చంద్రబాబును నమ్మి మోసపోయానని చెప్పారట. ప్రస్తుతం వైసీపీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవసరం. అలాగే రాధా తప్పటడుగులు వేసినా రంగాపై ఉన్న అభిమానం పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు జగన్‌కు సూచించారట. అన్ని కుదిరితే మరికొద్ది రోజుల్లోనే రాధా తిరిగి జగన్ చెంతకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments