Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (11:25 IST)
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అన్నదాత సుఖీభవ పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20,000 (రూ. 6,000 కేంద్ర & రూ. 14,000 రాష్ట్రం) ఆర్థిక సహాయం అందిస్తుంది. 
 
మునుపటి వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సహాయంగా సంవత్సరానికి రూ. 13,500 (రూ. 6,000 కేంద్రం రూ. 7,500) అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments