Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొడగొట్టి చెబుతున్నా... 2024లో ఎంపీ సీట్లన్నీ మావే : విజయసాయిరెడ్డి

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (15:11 IST)
వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లు, 25 సీట్లను గెలుచుకుంటామని రాజ్యసభలో వైకాపా నేత విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 25 ఎంపీ సీట్లకు గాను ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకోవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘనవిజయానికి నిదర్శమన్నారు. ఇపుడు తొడగొట్టి చెబుతున్నాం... వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25కు 25 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైందనీ, సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజారంజక పాలన అందించేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్లమెంటులో వైసీపీ సభ్యులు నడుచుకుంటారని ఆయన తెలిపారు.
 
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైకాపా 151 శాసనసభ సీట్లను, 25 ఎంపీ సీట్లకు గాను 22 ఎంపీ సీట్లను గెలుచుకున్న అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments