Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ‌ప‌ల్లి క‌ళాకారుడికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (21:27 IST)
కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను త‌యారు చేసే క‌ళాకారుడు కూరేళ్ళ వెంక‌టా చారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
వై.యస్.ఆర్.అచీవ్ మెంట్ అవార్డు అందించింది. ఈ సంద‌ర్బంగా క‌ళాకారుడు వెంక‌టాచారిని ఘ‌నంగా స‌న్మానించారు.

గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవార్డ్ వెంకటాచారికి  రావడం విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణ‌మ‌న్నారు.

కొండపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వేల్పుకొండ శ్రీనివాస్, కత్తురోజు రామకృష్ణ ,తుమాటి కృష్ణమాచారి, వై.సి.పి.మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ కరీంఖాన్, బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వరావు, అంకినీడు గారు ,పెదప్రోలు బ్రహ్మం, జవ్వాది సుధీర్ త‌దిత‌రులు ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments