Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ‌ప‌ల్లి క‌ళాకారుడికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (21:27 IST)
కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను త‌యారు చేసే క‌ళాకారుడు కూరేళ్ళ వెంక‌టా చారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
వై.యస్.ఆర్.అచీవ్ మెంట్ అవార్డు అందించింది. ఈ సంద‌ర్బంగా క‌ళాకారుడు వెంక‌టాచారిని ఘ‌నంగా స‌న్మానించారు.

గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవార్డ్ వెంకటాచారికి  రావడం విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణ‌మ‌న్నారు.

కొండపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వేల్పుకొండ శ్రీనివాస్, కత్తురోజు రామకృష్ణ ,తుమాటి కృష్ణమాచారి, వై.సి.పి.మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ కరీంఖాన్, బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వరావు, అంకినీడు గారు ,పెదప్రోలు బ్రహ్మం, జవ్వాది సుధీర్ త‌దిత‌రులు ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments