Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రధానితో భేటీకానున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (07:38 IST)
హస్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయవాడ గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ రాత్రికి హస్తినలోనే బస చేసిన ఆయన... సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. 
 
ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో కూడా భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం జగన్ వెంట ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఉండే అవకాశం ఉంది. కానీ, ప్రధాని మోడీతో మాత్రం ఆయన ఒంటరిగా భేటీ అవుతారని సన్నిహత వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments