Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 10 రోజుల్లో ప్రకటన

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:55 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. పీఆర్సీపై ప్రక్రియ పూర్తయిందని మరో వారం పది రోజుల్లో ఒక ప్కరటన ప్రకటన చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఆయన వరద బాధిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అయిన శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని నెల్లూరుకు వెళ్లారు. 
 
అంతకుముందు. ఆయన తిరుపతి సరస్వతి నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు పీఆర్సీపై ప్రక్రియ పూర్తి చేసి త్వరగా ప్రకటించాలని కోరారు. 
 
దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, వారం పది రోజుల్లో దీనిపై ఒక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments