Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనంత మూర్ఖుడు లేరు? రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారో చూస్తా: జగన్

నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అ

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:28 IST)
నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అది బాబు గెలుపనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకెవరుండరన్నారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సవాలు విసిరారు.
 
వైకాపా నుంచి గెలుపొందిన 20 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. ఆ ఎన్నికల్లో రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడ్తారో చూస్తానన్నారు. రాజకీయాల్లో గుండె ధైర్యం వుండాలని.. ఎన్నికల్లో అవతలి వ్యక్తి ఎంత గట్టిగా కొట్టాడో....అంత గట్టిగా తీసుకోగలుగుతానో రేపటి విజయానికి నాంది అన్నారు. చంద్రబాబుకు భయపడి ప్రజలు ఓటేశారని జగన్ వ్యాఖ్యానించారు.
 
రేషన్ కార్డుల నుంచి కరెంట్ బిల్లుల వరకు ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావనే కారణంతోనే టీడీపీ గెలిచిందన్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments