Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి ప్యాలెస్‌లో కుమారమంగళం బిర్లాకు సీఎం జగన్ విందు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:53 IST)
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన కుమారమంగళం బిర్లాకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. 
 
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం తర్వాత జగన్‌తో కలిసి కుమారమంగళం బిర్లా తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు. 
 
ఈ సందర్భంగా కుమారమంగళంను తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్.. ఆయనకు ప్రత్యేక విందు భోజన వడ్డించారు. ఆ తర్వాత ఓ జ్ఞాపికను కూడా బిర్లాకు సీఎం జగన్ అందజేశారు. ఈ విషయాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments