Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అబద్ధం.. అంతా బాహుబలి సెట్టింగులే... వై.ఎస్. జగన్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (22:20 IST)
పాదయాత్ర పూర్తయిన తరువాత మొదటిసారి ఎన్నికల సమర శంఖారావాన్ని తిరుపతి వేదికగా పూరించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. వైసిపి మ్యానిఫెస్టోలో ఏమేం పొందుపరిచామో వాటినన్నింటిని చంద్రబాబు కాపీ కొడుతున్నారని, మేము ఇచ్చే హామీలన్నింటినీ బాబు ముందుగానే ఇచ్చేస్తున్నారని చెప్పారు.
 
పసుపు - కుంకుమ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆయనను నమ్మరని స్పష్టం చేశారు జగన్. ఎపిలో రైతుల ఆత్మహత్యలకు తెలుగుదేశం ప్రభుత్వం చేతకానితనమే కారణమన్న జగన్.
 
కులానికి కార్పొరేషన్ పెట్టిన వ్యక్తి బాబు అంటూ విమర్సించారు. ఎన్నికలకు ఆరు నెలలకు ముందు చంద్రబాబు ప్రజలు గుర్తుకు వస్తున్నారని, అమరావతి నిర్మాణం అంతా అబద్థమన్నారు. అవన్నీ బాహుబలి సెట్టింగ్‌లేనని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments